AP Govt Jobs

ఆంధ్రప్రదేశ్ 16,347 టీచర్ పోస్టులు తో DSC నోటిఫికేషన్ విడుదల చేయనుంది

Telegram Group Join Now

Latest AP DSC Notification 2025 | AP Govt Jobs in Telugu

ఆంధ్రప్రదేశ్ DSC నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నీరుద్యోగులకు AP ప్రభుత్వం ఓ గూడ న్యూస్ చెప్పింది. ఏపి డిఎస్సి నోటిఫికేషన్ ( AP DSC Notification 2025 ) నీ ఈ మార్చి నెలలోనే విడుదల చేయనున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఏపీ విధ్య శాఖ మంత్రి నారా లోకేష్ పలు మార్లు స్పష్టత ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. కొత్త విధ్య సంవత్సరం ప్రారంభం అయ్యే జూన్ నాటికి టీచర్లు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
TELEGRAM GROUP : CLICK HERE

Latest AP DSC Notification 2025 Overview :

Table of Content :

ఆర్గనైజేషన్  AP DSC Notification 2025
పోస్టులు 16,347
విద్య అర్హత 10+2 / డిగ్రీ
వయస్సు18 – 42
జీతం 35,000
ఎంపిక విదానం  రాత పరీక్ష

Latest AP DSC Notification 2025 Full Details in Telugu :

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:

ఈ నోటిఫికేషన్ నీ మనకు AP ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేసారు.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార వివిధ రకాల విభాగాలలో మొత్తం 16,347 ఉద్యోగాలను భర్తీ  చేస్తున్నారు.

> స్కూల్ అసిస్టెంట్ పోస్టలు : 7,725

> SGT పోస్టలు : 6,371

> TGT పోస్టలు : 1,781

> PGT పోస్టలు : 286

> ప్రిన్సిపల్ పోస్టలు : 52

> పీఈటీ పోస్టలు : 132.

విద్యా అర్హతలు :

 ఉద్యోగాలకు apply చేయాలి అనుకునే వారు సంభందిత విభాగంలో 10+2 / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

ఎంత వయసు ఉండలి :

ఈ జాబ్స్ కి Apply  చేయాలి అనుకునే వారికి మినిమమ్ 18 నుండి 42 సంవత్సరాల మధ్య ప్రతి ఒక్కరూ Apply  చేసుకోవచ్చు. అలానే SC/ST/BC వారికి వయసు మినహింపులు వర్తిస్తాయి.

SC/ST/BC వారికి 5 సంవత్సరాలు.

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే నెలకి 35,000 వరకు జీతం ఇస్తారు.

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

Apply చేసుకున్న అందరికీ వారి సొంత రాష్ట్రంలో రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జిల్లాల వారీగా ఖాళీలు :

* శ్రీకాకుళం – 533

* విజయనగరం – 583

* విశాఖపట్నం – 1134

* తూర్పుగోదావరి – 1346

* పశ్చిమగోదావరి – 1067

* కృష్ణ – 1213

* గుంటూరు – 1159

* ప్రకాశం – 672

* నెల్లూరు – 673

* చిత్తూరు – 1478

* కడప – 709

* అనంతపురం – 811

* కుర్నూల్ – 2678

ఈ పోస్టులను పరిశీలిస్తే జిల్లా పరిషత్, మండల పరిషత్ మరియు మున్సిపల్ స్కూళ్లలో 14,066 పోస్టులు ఉన్నాయి. ఆలనే రెసిడెన్సియల్ స్కూల్స్, మాడెల్ స్కూల్స్, గిరిజన స్కూల్స్ లో 2,281 పోస్టులు ఉన్నాయి. ఇందులో మొత్తం 16,347 పోస్టులు భర్తీ కి నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *